Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లు తెరిచిన ఆర్టీఏ అధికారులు: రైడ్.. బస్సుల సీజ్!

Webdunia
శనివారం, 26 జులై 2014 (15:09 IST)
మెదక్ జిల్లాలో జరిగిన ఘటనలో ఆర్టీఏ అధికారులు కళ్లు తెరిచారు. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాద ఘటనతో ఆర్టీఏ అధికారులు నిబంధనలు పాటించని, ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తున్నారు. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. 
 
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు శుక్రవారం ఫిట్‌నెస్ లేని 17 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్ బస్సులను నడిపిన వారిపై 102 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేసినట్లు ఓ రవాణా శాఖ అధికారి తెలిపారు. 
 
మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనమైన తాము నిర్వహించిన తనిఖీల్లో వందలాది కేసులు నమోదు చేశామని ఆర్టీఏ అధికారులు చెప్పారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments