Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 ఏళ్ళ బాలికపై నలుగురు ఆటో డ్రైవర్ల గ్యాంగ్ రేప్, హత్య

Webdunia
శనివారం, 23 మే 2015 (12:04 IST)
పదిహేనేళ్ల బాలికపై నలుగురు ఆటోడ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డిలో చోటుచేసుకుంది.

తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక తండ్రితో కలిసి వికారాబాద్ నుంచి తన సొంత గ్రామం ఇజ్రాచిట్టంపల్లికి ఆటోలో వెళుతుండగా, ఆటో డ్రైవర్, నలుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, తండ్రిని కొట్టి, బాలికను ఎత్తుకు పోయారు. రహదారికి వందగజాల దూరంలోని ఓ గుంతలోకి తీసుకెళ్లి, పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
 
అనంతరం బాలిక తలపై కొట్టి, మెడకు తాడు బిగించి హత్య చేశారు. తండ్రి ఫిర్యాదు, స్థానికుల సమాచారంతో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో డాగ్ స్క్వాడ్‌తో నిందితుల గాలింపు చేపట్టారు. ఘటనా స్థలిలో దొరికిన ఆధారాలతో దోషులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అంతా ఆటోడ్రైవర్లే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?