Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 నెలల బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

Webdunia
మంగళవారం, 28 మే 2019 (17:05 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పది నెలల బాలికపై 15 సంవత్సరాల మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడింది పొరుగింటి యువకుడే కావడం గమనార్హం. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ఆదివారం సాయంత్రం చిన్నారని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ కేసులో బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా, బాధితురాలిని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. 
 
అలాగే, వంటచెరకు కోసం వెళ్లిన ఓ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఛత్రాఘర్ ఏరియాలో జరిగింది. ఈ నెల 15వ తేదీ ఓ వివాహిత వంట చెరకు కోసం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబలే ఫిల్మ్స్ ఏడు ఎపిక్ ఫిలిమ్స్‌ లో తొలిగా నరసింహ సాంగ్ రిలీజ్

రైతు పోరాటం, మాదకద్రవ్యాల నేపథ్యంతో వీడే మన వారసుడు చిత్రం

Varsha bollamma: కానిస్టేబుల్ కనకం కథ కాపీ కొట్టడంపై కోర్టులో కేసు

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా.. శ్రీలీల అవుట్.. భాగ్యశ్రీ బోర్సే ఇన్.. నిజమేనా?

Havish: రోజూకో సినిమా రిలీజ్ చేయాలనికి నేను రెడీ అంటున్న హీరో హవీష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments