Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయ్ ఎండలు... ఏపీలో వడదెబ్బకు 13 మంది చనిపోయారు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయ్. కాలు బయటకు పెట్టలేని పరిస్థితులు సృష్టిస్తున్నాయి. అమరావతి పరిధిలో భానుడి దెబ్బకు శరీరంపై బొబ్బలెక్కుతున్నాయి.వడదెబ్బతో పాటు.. ఉక్కపోత కారణంగా ఏకం

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (16:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయ్. కాలు బయటకు పెట్టలేని పరిస్థితులు సృష్టిస్తున్నాయి. అమరావతి పరిధిలో భానుడి దెబ్బకు శరీరంపై బొబ్బలెక్కుతున్నాయి.వడదెబ్బతో పాటు.. ఉక్కపోత కారణంగా ఏకంగా 13 మంది చనిపోయారు. 
 
ఏప్రిల్‌ ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు 38-40 డిగ్రీల నడుమ నమోదవుతున్నా.. వేడి తీవ్రత మాత్రం 46 డిగ్రీలకు మించినట్టుగా ఉంటోంది. విజయవాడ పరిధిలో ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. జనంతో కళకళలాడే విశాఖ బీచ్‌రోడ్డు, కలెక్టర్‌ కార్యాలయాలు రద్దీవేళల్లోనూ పల్చగా కనిపిస్తున్నాయి. కడపలోనూ ఉదయం నుంచే ఎండ చుర్రుమంటోంది. 
 
10 నిమిషాలు ఎండలో ఉంటే చాలు భరించలేని తలనొప్పి.. ధరించిన దుస్తులు చెమటతో తడిసిముద్దయిపోతున్నాయి. వడదెబ్బ కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడినట్లు అధికారిక గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ మరణాల్లో ఆరు ఒక్క అనంతపురం జిల్లాలోనే చోటుచేసుకున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments