Webdunia - Bharat's app for daily news and videos

Install App

​మూగ బాలికపై కామాంధుడి అత్యాచారం...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 యేళ్ళ మూగ బాలికపై ఓ కామాంధుడు ఒకడు అత్యాచారం చేశాడు. దీనస్థితిలో కూర్చొనివున్న చిన్నారిని చూసి నిర్ఘాంతపోయిన తల్లిదండ్ర

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (15:18 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 యేళ్ళ మూగ బాలికపై ఓ కామాంధుడు ఒకడు అత్యాచారం చేశాడు. దీనస్థితిలో కూర్చొనివున్న చిన్నారిని చూసి నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి తనిఖీ చేయగా అత్యాచారం జరిగినట్టు తేలింది. 
 
కాగా, కూలిపని చేసుకునే తల్లిదండ్రులు మూగ బాలికను ఇంట్లో ఒంటరిగా వదిలి పనికి వెళ్లారు. వారు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఈ దారుణం జరిగింది. ఎవ‌రూ లేక‌పోవ‌డంతో చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. అయితే.. చిన్నారి మూగ అమ్మాయి కావ‌డంతో జ‌రిగిన దారుణాన్ని త‌ల్లిదండ్రుల‌కు వివ‌రించ‌లేక‌పోయింది. 
 
దీంతో ఆనంద్ మూక్ బ‌ధిర్ సంస్థ కు త‌న‌ను తీసుకెళ్ల‌గా.. వాళ్ల ద్వారా బాలిక‌పై జ‌రిగిన అఘాయిత్యాన్ని తెలుసుకున్న త‌ల్లిదండ్రులు వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments