Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా - 12 మంది గల్లంతు

Webdunia
ఆదివారం, 14 మే 2023 (15:13 IST)
ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈ రిజర్వాయర్‌లో కొందరు పర్యాటకులు బోటులో షికారు చేస్తుండగా అది ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో పడవలోని 12 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. 
 
ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో అవుకు రిజర్వాయర్ ఉంది. ఇక్కడకు కొంతమంది పర్యాటకులు విహారయాత్రకు వచ్చారు. వారిలో కొందరు బోటులో ప్రయాణిస్తూ రిజర్వాయర్‌లో షికారు చేస్తుండగా ఒక్కసారిగా పడవ బోల్తాపడింది. ఇందులోని 12 మంది గల్లంతయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపకదళ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
మరోవైపు, ఇప్పటివరకు రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వారంతా చనిపోయివుంటారని పోలీసులు భావిస్తున్నారు. పర్యాటకులంతా తమిళనాడులో రాష్ట్రంలోని తంజవూరుకు చెందిన వారిగా భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments