Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా - 12 మంది గల్లంతు

Webdunia
ఆదివారం, 14 మే 2023 (15:13 IST)
ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈ రిజర్వాయర్‌లో కొందరు పర్యాటకులు బోటులో షికారు చేస్తుండగా అది ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో పడవలోని 12 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. 
 
ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో అవుకు రిజర్వాయర్ ఉంది. ఇక్కడకు కొంతమంది పర్యాటకులు విహారయాత్రకు వచ్చారు. వారిలో కొందరు బోటులో ప్రయాణిస్తూ రిజర్వాయర్‌లో షికారు చేస్తుండగా ఒక్కసారిగా పడవ బోల్తాపడింది. ఇందులోని 12 మంది గల్లంతయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపకదళ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. 
 
మరోవైపు, ఇప్పటివరకు రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వారంతా చనిపోయివుంటారని పోలీసులు భావిస్తున్నారు. పర్యాటకులంతా తమిళనాడులో రాష్ట్రంలోని తంజవూరుకు చెందిన వారిగా భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments