Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో అరుదైన చేప.. 12 కేజీల మారవ చేప

సెల్వి
శుక్రవారం, 26 జులై 2024 (22:24 IST)
Marava fish in Chittoor
చిత్తూరు జిల్లాలో అరుదైన చేప చిక్కింది. చిత్తూరు జిల్లా సదుంలోని కుమారుని ఒడ్డు చెరువులో 12 కేజీల మారవ చేప లభించింది. ఇక్కడి జాలర్ల వలకు ఈ పెద్ద చేప చిక్కింది. 
 
చెరువులో నీళ్లు మరింత తగ్గితే ఇంకా పెద్ద చేపలు దొరుకుతాయని తెలిపారు. దీనిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments