Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైన్ యాక్సిడెంట్: 12 చిన్నారులను డిశ్చార్జ్ చేసిన వైద్యులు

Webdunia
గురువారం, 31 జులై 2014 (12:57 IST)
మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో గాయాలపాలై నగరంలోని యశోదా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ వచ్చిన 12 మంది చిన్నారులను ఆస్పత్రి నుండి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. 
 
ప్రస్తుతం వార్డులో దర్శన్‌, ఫాతిమా, నితూషాలు చికిత్స పొందుతున్నారని వైద్యులు వెల్లడించారు. వీరిలో శరద్‌ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, ప్రశాంత్‌, వరుణ్‌ పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. 
 
కాగా మెదక్ జిల్లా ఘటనలో 18 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద రైలు రావడాన్ని గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా రైలు పట్టాలు దాటడంతో స్కూలు బస్సును రైలు ఢీకొన్న సంగతి తెలిసిందే. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments