Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు బస్సులో ప్రయాణికుడి వద్ద 1 కిలో బంగారం, ఆరున్నర కిలోల వెండి

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (11:07 IST)
నెల్లూరులో తమిళనాడు నుంచి వస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. కారణం ఏంటంటే.. ఓ ప్రయాణికుడి బ్యాగులో కిలో బంగారం, ఆరున్నర కిలోల వెండితో పాటు 6 లక్షల రూపాయల లభించడమే.
 
వివరాల్లోకి వెళితే... చెన్నై నుంచి నెల్లూరికి వస్తున్న బస్సును నగంలోని ఓ కళ్యాణ మండపం సమీపంలో పోలీసులు తనిఖీ నిమిత్తం ఆపారు. అనంతరం బస్సులో సోదా చేయగా కైలాష్ కుమార్ అనే వ్యక్తి వద్ద భారీగా బంగారం, వెండి, నగదు పట్టుబడింది. అతడి వద్ద సరైన బిల్లులు లేకపోవడంతో బంగారాన్ని, వెండి, నగదును సీజ్ చేశారు పోలీసులు.
 
కాగా గత కొన్ని రోజులుగా తమిళనాడు నుంచి ఏపీకి వస్తున్న వాహనాల్లో బంగారం పట్టుబడుతోంది. ఈ నేపధ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments