సీఎం చేతుల మీదుగా "శ్రీశ్రీ ప్రస్థానత్రయం" ఆవిష్కరణ!

Webdunia
విప్లవకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) శత జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మహాకవి శ్రీశ్రీ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య "శ్రీశ్రీ ప్రస్థానత్రయం" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక తొలి ప్రతిని రోశయ్య ఆవిష్కరించగా, శ్రీశ్రీ సతీమణి సరోజా శ్రీశ్రీ స్వీకరించారు.

ఇప్పటికే శ్రీశ్రీ సాహిత్యం అనేక సంపుటాలుగా వెలుగులోకి రాగా.. తాజాగా మనసు ఫౌండేషన్ ఆయన సాహిత్యాన్ని మూడు భాగాలుగా విభజించి "శ్రీశ్రీ ప్రస్థానత్రయం"గా ప్రచురించింది.

" శ్రీశ్రీ ప్రస్థానత్రయం" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య మాట్లాడుతూ.. శ్రీశ్రీపై ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీశ్రీ సాహిత్యం ప్రజాజీవనంలో భాగమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

ఇదే కార్యక్రమంలో శ్రీశ్రీ స్వయంగా చదివిన మహాప్రస్థానం గేయాలు, శ్రీశ్రీ ఉపన్యాసాలతో పాటు ఎంపిక చేసిన సినిమా పాటల సీడీనీ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆవిష్కరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే నయనం ట్రైలర్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం

Roshan: ఛాంపియన్ నుంచి మనసుని హత్తుకునే పాట సల్లంగుండాలే రిలీజ్

Harsha Chemudu: ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది : హర్ష చెముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

Show comments