Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్. జగన్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాల్సిందే..!: కొండా మురళి

Webdunia
FILE
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డికి రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. జగన్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం అవుతుందన్న సురేఖ మాటల్లో ఎలాంటి తప్పూ లేదని మురళీ వెల్లడించారు.

జగన్‌కు అనుకూలంగా మాట్లాడిన వారికి నోటీసులు ఇస్తూ పోతే చివరికి ఎవరూ మిగలరని మురళీ అన్నారు. ఇలా ఎంతమందికి షోకాజ్ నోటీసులు ఇస్తారని మురళి ప్రశ్నించారు. ఎన్ని షోకాజ్‌లు ఇచ్చినా తామంతా జగన్ వెంటే ఉంటామన్నారు.

మాజీమంత్రి కొండ సురేఖ దంపతులు శనివారం డీజీపీ అరవింద్‌కుమార్‌ను కలిశారు. అనంతరం కొండా మురళి మాట్లాడుతూ తమకు గన్‌మెన్‌ల సంఖ్యను పెంచాలని డీజీపీని కోరామన్నారు. అందుకు డీజీపీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తాము ఎప్పుడు చెప్పలేదన్నారు. ఓదార్పు యాత్ర జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగతమని అధిష్టానమే చెప్పిందని మురళీ అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Show comments