Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా తండ్రి దేవుడంటూ రాష్ట్రాన్ని దోచిన జగన్: డీఎల్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2011 (20:47 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్... ఒకవైపు తన తండ్రిని దేవుడిగా అభివర్ణిస్తూ మరోవంక రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారని రాష్ట్రమంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ దేవుడే అయితే ఆయన పాలనలో రాష్ట్రాన్ని దివాళా తీయించిన దుష్టుడు జగన్ అంటూ ఘాటుగా విమర్శించారు.

రైతులపై చూపిస్తున్న ప్రేమ, కరవుతో అన్నదాతలు అల్లాడిపోతున్నారంటూ వ్యక్తపరిచే కపట ప్రేమ అంతా పీఠంకోసమేనని ధ్వజమెత్తారు. ఏదో విధంగా సీఎం సీటులో కూర్చోవాలన్నదే ఆయన తాపత్రయం అని మండిపడ్డారు.

తెలుగుగంగ ప్రాజెక్టు గురించి జగన్‌కు ఏమి తెలుసని దాని గురించి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. నిట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన అనంతరం, పరీక్షపై సోమవారంనాడు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని తెలియజేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ని లండన్‌కు రమ్మన్నారు : మురళీ మోహన్

జెరెమీ ఐరన్స్ తో హాలీవుడ్‌ లో నటించే కల నెరవేరింది: వరలక్ష్మి శరత్‌కుమార్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

Show comments