Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్: సవాలు విసిరినా.. కేసీఆర్ ఇంకా ఏం చేస్తున్నారు?

Webdunia
FILE
దొంగపుత్రుడు, దత్తపుత్రుడిని చూసుకొని కాంగ్రెస్ పార్టీ విర్రవీగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ అన్నారు. ఏ విషయంపైనైనా చర్చకు సిద్ధమని తమ పార్టీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరినా.. టీఆర్ఎస్ నేత కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్‌లో పడుకునే ఉన్నారని నారా లోకేష్ విమర్శించారు.

రాష్ట్ర అభివృద్ధి మొత్తం తెలుగుదేశం హయాంలోనే జరిగిందన్నారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన టీఎన్ఎన్ఎఫ్ సమావేశంలో లోకేష్ ప్రసంగించారు. ఏ రోజైనా కేసీఆర్ బయ్యారం గనులపై మాట్లాడారా అంటూ ప్రశ్నించారు.

ఉద్యోగుల కోసం కేసీఆర్ ఏనాడూ పోరాటం చేయలేదని విమర్శించారు. బాబ్లీ డ్యాం నిర్మాణానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఏనాడూ పోరాడలేదని లోకేష్ గుర్తు చేశారు.

వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ నాయకుడు చంద్రబాబుపై ఎన్నో కేసులు పెట్టారని... వాటన్నింటిలో ఆయన నిర్దోషిగా బయటపడ్డారని చెప్పారు. కేవలం 39 ఇంజినీరింగ్ కాలేజీలు మాత్రమే ఉండే రాష్ట్రంలో చంద్రబాబు 600 కాలేజీలు ఏర్పాటు చేశారని నారా లోకేష్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

Show comments