Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వాదులను కాల్చిచంపిన కాసు : విగ్రహం ధ్వంసం!

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2012 (09:34 IST)
File
FILE
దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డిపై తెలంగాణవాదుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. దీంతో హైదరాబాద్‌ నడిబొడ్డు ప్రాంతమైన బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న ఆయన విగ్రహాన్ని గుర్తు తెలియని తెలంగాణవాదులు ఆదివారం రాత్రి ధ్వసం చేశారు. తెలంగాణ విలీన, విద్రోహ దినోత్సవాని సెప్టెంబరు 17వ తేదీ సోమవారం నిర్వహించే సమాయనికి కొన్ని గంటలకు ముందు కాసు విగ్రహాన్ని ధ్వంసం చేయడం గమనార్హం.

కాగా, కాసు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 1967-68, 71 మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని రక్తపుటేర్లలో పారించి 370 మంది తెలంగాణ ఉద్యమకారుల చావులకు కారకుడయ్యాడన్న అపవాదు ఇప్పటికీ ఉంది. దీంతో ఆగ్రహించిన ఉద్యమకారులు బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ఆయన విగ్రహం గుర్తు తెలియని తెలంగాణ వాదుల చేతిలో ధ్వంసమైందని భావిస్తున్నారు. దీనిపై ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

Show comments