Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వాదులను కాల్చిచంపిన కాసు : విగ్రహం ధ్వంసం!

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2012 (09:34 IST)
File
FILE
దివంగత కాసు బ్రహ్మానంద రెడ్డిపై తెలంగాణవాదుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. దీంతో హైదరాబాద్‌ నడిబొడ్డు ప్రాంతమైన బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న ఆయన విగ్రహాన్ని గుర్తు తెలియని తెలంగాణవాదులు ఆదివారం రాత్రి ధ్వసం చేశారు. తెలంగాణ విలీన, విద్రోహ దినోత్సవాని సెప్టెంబరు 17వ తేదీ సోమవారం నిర్వహించే సమాయనికి కొన్ని గంటలకు ముందు కాసు విగ్రహాన్ని ధ్వంసం చేయడం గమనార్హం.

కాగా, కాసు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే 1967-68, 71 మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని రక్తపుటేర్లలో పారించి 370 మంది తెలంగాణ ఉద్యమకారుల చావులకు కారకుడయ్యాడన్న అపవాదు ఇప్పటికీ ఉంది. దీంతో ఆగ్రహించిన ఉద్యమకారులు బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ఆయన విగ్రహం గుర్తు తెలియని తెలంగాణ వాదుల చేతిలో ధ్వంసమైందని భావిస్తున్నారు. దీనిపై ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments