Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ విజయలక్ష్మి

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2009 (16:19 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సతీమణి వైఎస్ విజయలక్ష్మి పులివెందుల శాసనసభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.గోపాల్ శనివారం పులివెందులలో అధికారికంగా ప్రకటించారు.

అందరూ ఊహించినట్లుగానే వైఎస్ సతీమణి విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనారని ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పులివెందుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఆయన ఆకస్మికంగా మృతి చెందడంతో ఉపఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రకిటంచిన నేపథ్యంలో వైఎస్ సతీమణి విజయలక్ష్మి ఒక్కరే నామినేషన్ వేశారని, దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తాము ఈ రోజు అధికారికంగా ప్రకటిస్తున్నామని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా వైఎస్ విజయ లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి వైఎస్ సోదరుడు వైఎస్ భాస్కరరెడ్డి అందుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

Show comments