Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు శని-ఆది శెలవులు ఇస్తాం: చీపురుపల్లిలో చంద్రబాబు

ఐవీఆర్
గురువారం, 9 మే 2024 (19:52 IST)
చీపురుపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవినీతిపరుడు అని బొత్స ఆరోపణలు చేయడాన్ని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు మీరు కాదు మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డితో చేయించండి, అప్పుడు చూడండి అంటూ సవాల్ విసిరారు.
 
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసేందుకు ఉద్యోగులు, పోలీసులు పెద్దసంఖ్యలో తరలివచ్చారనీ, దాదాపు 99 శాతం మంది ఎన్డీయేకి ఓట్లు వేసారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పోలీసులు సేవలు మరువలేనివనీ, వారు ఎంతగానో కష్టపడుతుంటారని అన్నారు. అందుకే తాము అధికారంలోకి రాగానే పోలీసులకు వారంలో 2 రోజులు శెలవులు ఇస్తాన్నారు.
 
శని-ఆదివారాలు వారికి శెలవులు ఇస్తామనీ, వీకెండ్ హాలిడేస్ ను ఐటీ ఉద్యోగులు మాదిరి వారు కూడా సంతోషంగా గడపాలని అన్నారు. ఉద్యోగులందరూ తమ కుటుంబ సభ్యులకు ఎన్డీయే పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పాలని విజ్ఞప్తి చేసారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వచ్చిన 24 గంటల్లోనే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ని రద్దు చేస్తాము. ప్రజల భూములు, ఇళ్లు లాక్కునే, ఈ చట్టాన్ని తగలబెట్టేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శించనున్న జో శర్మ థ్రిల్లర్ మూవీ M4M

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

తర్వాతి కథనం
Show comments