Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు సలాం కొట్టేవాళ్లు నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు: మంత్రి రోజా

ఐవీఆర్
సోమవారం, 13 మే 2024 (19:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. గత రెండు నెలలుగా హోరాహోరీ ప్రచారాల మధ్య ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో పలుచోట్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఏపీ పర్యాటక శాఖామంత్రి రోజా నగరిలో ఓటింగ్ సరళిపై మాట్లాడారు. తనకు తెలుగుదేశం వారితో పెద్దగా ఇబ్బంది లేదనీ, సొంత పార్టీ వాళ్లతోనే సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు.
 
వైసిపిలో నామినేటెడ్ పోస్టులు తీసుకుని అనుభవించినవారే, సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి నమస్కారాలు పెట్టేవాళ్లే పోలింగ్ బూత్ లకు వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇది చాలా దురదృష్టకర విషయమని చెప్పారు. చూడండి ఆమె మాటల్లోనే...
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments