Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు సలాం కొట్టేవాళ్లు నాకు వెన్నుపోటు పొడుస్తున్నారు: మంత్రి రోజా

ఐవీఆర్
సోమవారం, 13 మే 2024 (19:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. గత రెండు నెలలుగా హోరాహోరీ ప్రచారాల మధ్య ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో పలుచోట్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
 
ఇక అసలు విషయానికి వస్తే... ఏపీ పర్యాటక శాఖామంత్రి రోజా నగరిలో ఓటింగ్ సరళిపై మాట్లాడారు. తనకు తెలుగుదేశం వారితో పెద్దగా ఇబ్బంది లేదనీ, సొంత పార్టీ వాళ్లతోనే సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు.
 
వైసిపిలో నామినేటెడ్ పోస్టులు తీసుకుని అనుభవించినవారే, సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి నమస్కారాలు పెట్టేవాళ్లే పోలింగ్ బూత్ లకు వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇది చాలా దురదృష్టకర విషయమని చెప్పారు. చూడండి ఆమె మాటల్లోనే...
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments