Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ఎంతవరకు వచ్చింది అంటే అంబటి డ్యాన్స్ వేస్తారు: పవన్ కల్యాణ్

ఐవీఆర్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (23:38 IST)
కర్టెసి-ట్విట్టర్
తణుకులో తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారాన్ని ప్రారంభించారు. భారీ జనవాహినినుద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ''పోలవరం పూర్తి అయిందా అని అడిగితే ఆ మంత్రి "ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా" అని డాన్స్ వేస్తాడు. ఇదీ వారి పాలన. ఏపీ అభివృద్ధి కోసం మేము తగ్గాము త్యాగాలు చేసాం, మా స్వార్థం కోసం కాదు, మీ భవిష్యత్తు కోసమే. పొత్తులను మీరు వ్యతిరేకిస్తే మాకే నష్టం జరగదు, నష్టపోయేదంతా మీరే'' అని అన్నారు.
 
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. యువతను జగన్ దారుణంగా మోసం చేసాడు. డీఎస్సీ లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. పోటీ పరీక్షల కోసం కష్టపడి చదువుకున్న నిరుద్యోగుల శ్రమ, కాలం, డబ్బు... అన్నీ వృధా చేసాడు. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తానని హామీ ఇస్తున్నా. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను గానీ తెలుగుదేశం పార్టీ గానీ ఎప్పటికీ ఆయనను గుర్తుపెట్టుకుంటాం'' అన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments