వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి! నేమ్ ప్లేట్ రెడీ

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (16:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఈనెల 11వ తేదీన పోలింగ్ జరిగింది. మే నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నెల రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం పోలింగ్‌తో ముగిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. కొన్నిపాటి చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 
 
అయితే, ఫలితాలు తెలియాలంటే మాత్రం మే 23వ తేదీ వరకు వేచిఉండాల్సిందే. మరోవైపు గెలుపుపై అటు తెలుగుదేశం పార్టీ నేతల్లోనూ ధీమా కనిపిస్తోంది. తిరిగి అధికారంలోకి వస్తామంటున్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక ప్రమాణస్వీకారం చేయడమే మిగిలింది అనే నమ్మకంతో ఉన్నారు. 
 
వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ కూడా.. జగనే సీఎం.. ఏపీకి బెస్ట్ సీఎంగా పనిచేయాలంటూ అభినందనలు తెలిపారు. ఇదంతా ఒకవైపు.. మరోవైపు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కోసం ఆ పార్టీ నేతలు ఏకంగా సీఎం నేమ్ ప్లేట్ సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. 'వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి' అంటూ తెలుగు, ఇంగ్లీష్‌లో రాసిన నేమ్ బోర్డు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments