Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ గెలుస్తుందని తొడగొట్టి ఛాలెంజ్ చేసిన ప్ర‌భుత్వ విప్ బుద్దా

Webdunia
సోమవారం, 20 మే 2019 (16:16 IST)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు అంతా టీడీపీవైపే నిలిచారని ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న తెలిపారు. గత మూడు ఎన్నికల సందర్భంగా కరెక్టుగా సర్వేలు ఇచ్చిన సంస్థలు ఈసారి ఏపీలో టీడీపీనే అధికారంలోకి రాబోతోందని చెప్పాయని గుర్తు చేశారు. ఎన్టీయే కూటమికి 300కు పైగా సీట్లు వస్తాయని సర్వేలు చేప్పడాన్ని వెంకన్న తప్పుపట్టారు. అధికారంలోకి వస్తున్నామని వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది. 
 
సర్వేలతో మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటూ బుద్దా మండిప‌డ్డారు. లగడపాటి సర్వే కూడా కరెక్ట్ కాదు. టీడీపీకి 130 సీట్లు వస్తున్నాయి. మహిళలంతా టీడీపీకే ఓట్లేశారు. 2014లో కూడా వైసీపీ గెలుస్తుందని సర్వేలు ఇచ్చారు. టీడీపీ శ్రేణులు నిరాశ చెందవద్దు. చంద్రబాబు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయోత్సవాలకు సిద్ధంగా ఉండండి అని తెలియ‌చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments