Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఓటు వేసేందుకు వైజాగ్ వచ్చా... నా ఓటు ఏదీ?: రష్మీ గౌతమ్ ప్రశ్న

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (18:04 IST)
ఓట్లు గల్లంతయ్యాయంటూ ఆమధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయి. కాగా ఏప్రిల్ 11న... అంటే రేపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఓటు వేసేందుకు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం తమతమ ఊళ్లకు వెళ్లారు. వీరిలో జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కూడా వున్నారు. ఐతే ఆమె ఓటు వేసేందుకు ఎవ్వరూ ఎలాంటి స్లిప్ ఇవ్వలేదట.
 
రష్మి ట్విట్టర్లో పేర్కొంటూ... ఓటు వేసేందుకు నేను నా తల్లితో సహా వైజాగ్ వెళ్లాను. నాకు ఓటర్ ఐడీ అక్కడే వుండటంతో ఓటు వేసేందుకు వెళ్లాను. గమనించాల్సిన విషయం ఏంటంటే... నాతోపాటు మా ఏరియాలో వారికి ఓటరు స్లిప్పులను ఎవ్వరూ ఇవ్వలేదు. పోనీ వివరాలు కనుక్కుందామని ఎన్నికల సంఘం సైట్ చూస్తే అక్కడ కూడా నాకు నిరాశే ఎదురయ్యింది. మరి నేను ఓటు వేయడం ఎట్లా. ఇలాంటి పరిస్థితి ఎంతమంది ఎదుర్కొంటున్నారో అంటూ వాపోయింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments