Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అతివేగం.. రెండు బస్సుల ఢీ.. ఐదుగురు మృతి

car accident
, శనివారం, 11 నవంబరు 2023 (12:08 IST)
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. శనివారం తెల్లవారుజామున తిరువత్తూర్ జిల్లా, వానియంబాడి హైవేపై రెండు ప్రైవేట్ బస్సులు ఢీ కొన్నాయి. 
 
ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలియవచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేఫ్ ఆకాశ దీపావళి స్పెషల్ మీల్‌తో ఆకాశంలో దీప కాంతుల పండుగను జరుపుకోండి