Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోవిడ్ నివారణకు సీఎం సహాయనిధికి రూ. 1,33,34,844 విరాళాలు, వివరాలు

కోవిడ్ నివారణకు సీఎం సహాయనిధికి రూ. 1,33,34,844 విరాళాలు, వివరాలు
, శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (23:20 IST)
కోవిడ్‌ 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్ధలు 1,33,34,844 రూపాయల విరాళం ఇచ్చారు. 
 
విరాళానికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌కు అందజేశారు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు.
 
విరాళాలు అందజేసిన సంస్ధల వివరాలు
కాకినాడ ట్రస్ట్‌ హాస్పిటల్‌- రూ. 1,00,000
భవాని కాస్టింగ్స్‌ ప్రై.లిమిటెడ్‌- రూ. 5,00,000
ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్, విజయవాడ- రూ. 14,20,000
వేద సీడ్‌ సైన్స్‌ ప్రై.లిమిటెడ్‌- రూ. 10,00,000
ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ పివిఎస్‌ఎస్‌ మూర్తి- రూ. 15,00,000
కాళీశ్వరీ రిఫైనరీ అండ్‌ ఇండస్ట్రీ ప్రై.లిమిటెడ్‌- రూ. 25,00,000
వీటితో పాటు మరికొన్ని సంస్ధలు కూడా తమవంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేశాయి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరులో ఎప్పుడు లేని విధంగా స్మశానాలు శవాలతో నిండిపోతున్నాయి