Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రిస్మస్‌ సందర్భంగా జగన్‌ శుభాకాంక్షలు

క్రిస్మస్‌ సందర్భంగా జగన్‌ శుభాకాంక్షలు
, గురువారం, 24 డిశెంబరు 2020 (12:24 IST)
క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం.

ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 
 రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆటో ఎక్కితే బలాత్కారం చేయబోయాడు.. తప్పించుకుని..?