Publish Date: Tue, 18 Jun 2019 (18:58 IST)
Updated Date: Tue, 18 Jun 2019 (19:00 IST)
మాస్టారు: ఏంట్రా బోర్డు మీద రాసింది చూచి రాయకుండా గమ్మున కూర్చున్నావ్?
విద్యార్థి: చూచి రాయకూడదని చెప్పింది మీరే కదా సార్...
సిద్ధాంతి: ఆకలేస్తుంది అన్నం పెట్టవే... కడుపు మాడిపోతుంది
భార్య: ఇది రాహుకాలమండీ, కాసేపాగితే కానీ వర్జ్యం పోదు. అది పోగానే పెడతాను.
లంబు: అరేయ్... జాగ్రత్త, ఈ బస్టాండులో జేబు దొంగలున్నారట.
జంబు: ఈ దొంగలు జేబుల్ని తీసుకెళ్లి ఏం చేసుకుంటారో?