Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రష్మిక మందన్న పారితోషికం గురించి క్లారిటీ

Rashmika Mandanna

డీవీ

, మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (21:08 IST)
Rashmika Mandanna
తెలుగులో టాప్ హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న ఒకరు. ఆమద్య సోషల్ మీడియాలో ఫేక్ వీడియో వైరల్ తో మరింత పాపులర్ అయింది. ఇక అల్లు అర్జున్ తో నటించిన పుష్ప సినిమా హిట్ తో తన స్థాయి మరింత పెంచుకుంది. దానితో రష్మిక పారితోషికం బాగా పెంచేసిందని టాక్ వచ్చింది. దానికితోడు యానిమల్ సినిమా మరింత లాభం పొందింది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దాని తర్వాత ఫుష్ప 2 సినిమా పారితోషికం పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
 
దానితో ఆమె తన పారితోషికంపై సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. తన రెమ్యునరేషన్ ను దాదాపు 4 కోట్ల రూపాయలకి పైగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై హీరోయిన్ మాట్లాడుతూ, రెమ్యునరేషన్ పెంచేసినట్లు ఎవరు చెప్పారు. ఇవి చూసి ఆశ్చర్యపోతున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నేను నిజంగా ఆలోచించాలని అనుకుంటున్నాను. నా నిర్మాతలు  మాటలకు కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాను  అని చెప్పింది. దాంతో పుకార్లకు క్లారిటీ ఇచ్చినట్లయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది : ధీర దర్శకుడు విక్రాంత్ శ్రీనివాస్