Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హన్మకొండ బీజేపీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

హన్మకొండ బీజేపీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
, శుక్రవారం, 1 జులై 2022 (20:38 IST)
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు.  ఈ ఘటన హన్మకొండ బిజెపి ఆఫీస్ వద్ద చోటుచేసుకుంది. 
 
దీంతో అక్కడికి చేరుకున్న బీజేపీ నేతలు.. కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం తో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది.

ఇరువర్గాల పరస్పర దాడులతో బిజెపి ఆఫీస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని ఫోన్ సంభాషణ