Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెయింటర్ దారుణ హత్య: కత్తితో దాడి చేసి..?

పెయింటర్ దారుణ హత్య: కత్తితో దాడి చేసి..?
, శనివారం, 11 సెప్టెంబరు 2021 (12:27 IST)
హైదరాబాదు నగరంలోని జగద్గిరిగుట్టలో ఓ పెయింటర్ దారుణ హత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్ట పరిధిలోని సంజయ్‌గాంధీ నగర్‌లో శుక్రవారం రాత్రి సురేశ్‌ అనే పెయింటర్ పై  రోషన్‌, రోహిత్‌ అనే వ్యక్తులు కత్తితో దాడిచేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సురేశ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ శనివారం ఉదయం చనిపోయాడు. సురేశ్ దేవమ్మ బస్తీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి , పరారీలో ఉన్న నిందితులు రోషన్‌, రోహిత్‌ల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్ర‌యివేటు యాజ‌మాన్యం చేతిలోకి తిరుప‌తి విమానాశ్ర‌యం...