Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రికార్డు సృష్టించిన సునీల్ ఛత్రీ

రికార్డు సృష్టించిన సునీల్ ఛత్రీ
, మంగళవారం, 9 జులై 2019 (17:03 IST)
భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛత్రీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యధిక గోల్స్ వేసిన రెండో ఆటగాడిగా తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ రికార్డు సుధీర్ఘకాలంగా లినోల్ మెస్సీ పేరిట ఉండేది. దీన్ని సునీల్ ఛత్రీ తన పేరిట లిఖించుకున్నాడు. 
 
తజికిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ ఛత్రీ 2 గోల్స్  వేయడం వల్ల ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. 34 యేళ్ళ ఛత్రీ ఇప్పటివరకు 70 గోల్స్ వేయగా, పోర్చుగీస్‌కు చెందిన క్రిస్టినో రోనాల్డ్ 88 గోల్స్‌తో మొదటి స్థానంలో ఉన్నాడు. దీనిపై సునీల్ ఛత్రీ స్పందిస్తూ, అరుదైన ఫీట్‌ను సాధించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ చరిత్ర పునరావృతమైతే విశ్వవిజేతగా టీమిండియా?