Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిజాబ్ వివాదం..చిన్నారుల‌ మనసుల్లో మచ్చపెట్టకూడ‌దు

హిజాబ్ వివాదం..చిన్నారుల‌ మనసుల్లో మచ్చపెట్టకూడ‌దు
, మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (12:48 IST)
క‌ర్ణాట‌క‌లో విద్యా సంస్థలను నిన్న‌టి నుంచి మ‌ళ్లీ తెరిచిన నేప‌థ్యంలో మ‌ళ్లీ హిజాబ్ వివాదం ప్రారంభ‌మైంది. తాజాగా, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా ఈ వివాదంపై స్పందించింది. బాలికలను స్కూళ్ల గేట్ల వద్ద అవమానించడం మానేయాల‌ని ఆమె సూచించింది. 
 
పాఠ‌శాల‌ల‌కు బాలిక‌లు తమను తాము శక్తిమంతం చేసుకోవడానికి వస్తార‌ని, స్కూలే వారి సురక్షిత స్వర్గంగా ఉంటుంద‌ని అన్నారు. నీచ రాజకీయాల నుంచి బాలిక‌ల‌ను తప్పించాల‌ని ఆమె కోరింది. చిన్నారుల‌ మనసుల్లో మచ్చపెట్టకూడ‌ద‌ని ఆమె పేర్కొంది. హిజాబ్ పేరిట చెల‌రేగుతోన్న‌ వివాదాన్ని ఆపాల‌ని కోరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రారంభమైన చోటికే తిరిగి వెళ్తున్నా.. ఇన్‌స్టా రీల్స్‌కి..? డేవిడ్ వార్నర్