Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13వ రోజూ పెరిగిన పెట్రో ధర

13వ రోజూ పెరిగిన పెట్రో ధర
, శుక్రవారం, 19 జూన్ 2020 (19:51 IST)
పెట్రోల్‌ ధర పరుగు పెడుతూనే వుంది. 13 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజూ పెట్రోల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం పెట్రోల్‌పై 56 పైసలు, డీజిల్‌పై 63 పైసలు చొప్పున ధర పెరిగింది.

దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.37, డీజిల్‌ లీటరు ధర 77.06కి ఎగబాకింది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలుస్తాయి. 

కనుక ధరల్లోనూ ఆమేరకు వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు, అంటే... ఈ 13రోజుల్లో పెట్రోల్‌పై రూ.7.11, డీజిల్‌పై రూ.7.67 పైసలు ధర  పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహాయం చేయండి ప్లీజ్: ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి