Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్త పోయిందని అల్లుడు ఉరేసుకున్నాడు.. ఎక్కడ..?

అత్త పోయిందని అల్లుడు ఉరేసుకున్నాడు.. ఎక్కడ..?
, సోమవారం, 21 సెప్టెంబరు 2020 (11:38 IST)
అత్త పోయిందని అల్లుడు ఉరేసుకున్న ఘటన తమిళనాడులోని కారైక్కుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కారైక్కుడిలోని చెట్టినాడు పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన అయ్యప్పన్ (35). ఇతని భార్య పేరు కవిత.

ఈ దంపతులకు రెండు కుమారులున్నారు. మద్యానికి బానిసైన అయ్యప్పన్ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్‌తో ఉద్యోగం లేక ఇంట్లోనే వుంటున్నాడు. 
 
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కవిత తల్లి రంగమ్మాళ్ వున్నట్టుండి మృతి చెందింది. దీంతో అయ్యప్పన్ తన భార్యకు మద్దతుగా నిలిచిన అత్తమ్మ చనిపోయిందనే మనస్తాపంతో అల్లుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కరోనా విజృంభణ: 24 గంటల్లో 86,961 కేసులు.. 1,130 మంది మృతి