Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోకో నుంచి 5జీ ఫోన్.. మార్చి 21 నుంచి సేల్ ప్రారంభం

Poco X5 5G
, శుక్రవారం, 17 మార్చి 2023 (10:43 IST)
Poco X5 5G
పోకో నుంచి 5జీ ఫోన్ హవా కొనసాగుతోంది. దేశంలో 5జీ సేవలు విస్తృతంగా విస్తరిస్తున్న తరుణంలో తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ను 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ల‌లో తీసుకొచ్చారు. ఇక ఇందులో 6.67 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. మార్చి 21వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది.  
 
ఈ ఫోన్ ఫీచర్స్ సంగతికి వెళ్తే.. 
క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌
120 హెచ్‌జెడ్‌ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే 
48 ఎంపీ ట్రిపుల్ రియ‌ర్ కెమెరా
33 డ‌బ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ స‌పోర్ట్‌తో భారీ బ్యాట‌రీ సామ‌ర్ధ్యం
ధర వివరాలు: 128 జీబీ ధర రూ. 18999, 256 జీబీ ధర విషయానికొస్తే రూ. 20,999గా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజస్థాన్‌ వధువుకు మేనమామల కానుకలు.. రూ.3కోట్లు ఇచ్చారు..