Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చర్చిలో తొక్కిసలాట: 29 మంది మృతి.. కొందరి పరిస్థితి విషమం

చర్చిలో తొక్కిసలాట: 29 మంది మృతి.. కొందరి పరిస్థితి విషమం
, శుక్రవారం, 21 జనవరి 2022 (12:30 IST)
లిబీరియాలోని ఓ చర్చిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని మొనోర్వియా శివారులోని న్యూక్యూటౌన్‌లో పెంతెకొస్తల్ చర్చి వద్ద రాత్రి వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో ప్రవేశించారు. దీంతో అక్కడున వారు భయంతో పరుగులు తీశారు. 
 
ఈ క్రమంలో కొందరు కింద పడిపోగా, మిగిలిన వారు వారిని తొక్కుకుంటూ వెళ్లారు. ఈ తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగుల ఐక్య పోరు - అత్యవసరంగా ఏపీ కేబినెట్ భేటీ