Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో విషాదం, కరోనావైరస్‌తో అర్చకుడు కన్నుమూత

తిరుమలలో విషాదం, కరోనావైరస్‌తో అర్చకుడు కన్నుమూత
, గురువారం, 6 ఆగస్టు 2020 (18:00 IST)
శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనావైరస్‌తో మృతి చెందడంతో తిరుమలలో విషాదం నెలకొంది. కొద్దిరోజుల క్రితమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డెప్యూటేషన్ పైన తిరుమలకు వచ్చిన అర్చకుడుకి వారం క్రితం కరోనా నిర్థారణ కావడంతో వైద్యం కోసం స్విమ్స్‌కు తరలించింది టీటీడీ.
 
స్విమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతి చెందాడు. తోటి అర్చకుడు మృతి చెందడంతో అర్చకులు విషాదంలో మునిగిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో ఆగస్టు 14 వరకు లాక్‌డౌన్, గోవిందుడి దర్శనానికి గ్రీన్ సిగ్నల్