Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు

Online Exams
, గురువారం, 23 జూన్ 2022 (11:31 IST)
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్​టీఐల్లోని ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ఈ పరీక్ష‌లు నిర్వ‌హిస్తారు.
 
మెయిన్ ర్యాంకు ద్వారా సుమారు 40 వేల ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేశారు. అలాగే, జూలై 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి.
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు 12 గంట‌ల‌ వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంట‌ల‌ వరకు పరీక్షలు నిర్వ‌హిస్తారు. 
 
ఆన్‌లైన్ విధానంలో జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షన్నర మంది పరీక్షలు రాయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

BROలో 1178 పోస్టులకు నోటిఫికేషన్