Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

Advertiesment
Chandra Babu

సెల్వి

, శుక్రవారం, 21 మార్చి 2025 (18:51 IST)
Chandra Babu
నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం శుక్రవారం తిరుమల ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణితో కలిసి తిరుమలలోని అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు భోజనం వడ్డించారు. 
 
చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి పక్కపక్కనే కూర్చుని ఒకే వడను పంచుకున్నప్పుడు, విశేష దృష్టిని ఆకర్షించిన ఒక ఆసక్తికరమైన క్షణం జరిగింది. భువనేశ్వరి వడను రెండుగా చేసి, ఒక సగం తిని, మిగిలిన సగం చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆ మొబైల్ నంబర్లపై యూపీఐ సేవలు బంద్!