Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలకు వెళ్లివస్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి(వీడియో)

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-శ్రీకాళహస్తి రహదారిలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ-కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడు తిరుపూరుకు చెందినవారు.

తిరుమలకు వెళ్లివస్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి(వీడియో)
, శుక్రవారం, 13 అక్టోబరు 2017 (19:41 IST)
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-శ్రీకాళహస్తి రహదారిలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ-కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడు తిరుపూరుకు చెందినవారు. 
 
తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా నెల్లూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో వున్న భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజాను ఓడించేందుకు వాణీ విశ్వనాథ్‌కు అక్కడ కన్ఫర్మట... మరి 'గాలి'?