నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం
— ChotaNews App (@ChotaNewsApp) November 5, 2025
కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. బాల్ రెడ్డి అనే రౌడీ షీటర్, మరో వ్యక్తి కలిసి రోషన్ పై కత్తితో దాడి చేశారు. ఈ దాడికి ఆర్థిక లావాదేవీలు కారణమని అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలైన రోషన్ పరిస్థితి… pic.twitter.com/ejJhz1F10f