Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడు గవర్నర్ పురోహిత్‌కు కరోనా పాజిటివ్

Advertiesment
Tamil Nadu
, ఆదివారం, 2 ఆగస్టు 2020 (17:53 IST)
తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌ కరోనా వైరస్ బారిపడ్డారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని వచ్చింది. దీంతో గవర్నర్ భన్వరిలాల్ జూలై 29 నుంచి హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
webdunia
 
ఇటీవలే తమిళనాడు రాజ్‌భవన్‌లో కరోనా కలకలం రేగింది. గవర్నర్ సిబ్బందిలో 84 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో గవర్నర్ భన్వరిలాల్ ఐసోలేషన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు. తాజాగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన్ను హోం క్వారంటైన్‌లో ఉంచి కావేరీ ఆస్పత్రికి చెందిన ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమితాబ్‌కు కరోనా నెగెటివ్ - డిశ్చార్జ్ :: అమిత్ షాకు పాజిటివ్ - ఆస్పత్రిలో అడ్మిట్