Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాన గంధర్వుడు ఇకలేరు

గాన గంధర్వుడు ఇకలేరు
, శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (13:26 IST)
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు. గత ఆగస్టు 5న కరోనావైరస్ సోకడంతో ఎంజిఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీబి ఆరోగ్యం నిన్న మరింత క్షీణించింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో ఆయన శుక్రవారం కన్నుమూశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గిల్గిత్‌-బాల్టిస్థాన్‌‌ పాకిస్థాన్ ఎన్నికలు నిర్వహించడం ఏమిటి?: భారత్