Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కియారా గురించి రానా, రామ్ చరణ్‌లు ఏం చెప్పుకున్నారో తెలుసా...? వైరల్ అవుతున్న వీడియో

Advertiesment
కియారా గురించి రానా, రామ్ చరణ్‌లు ఏం చెప్పుకున్నారో తెలుసా...? వైరల్ అవుతున్న వీడియో
, శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:28 IST)
దగ్గుబాటి రానా నిర్వహిస్తున్న నెం 1 యారి షోకు వినయ విధేయ రామ చిత్ర ప్రమోషన్లో భాగంగా రాంచరణ్, కియారా అద్వానీ ఇద్దరూ హాజరైన సంగతి అందరికీ తెలిసిందే. ఉత్తరాది నుండి వస్తున్న హీరోయిన్ల గురించి ఈ షోలో రాంచరణ్, రానాల మధ్య జరిగిన చర్చ వైరల్ అవుతోంది. 
 
వివరాలలోకి వెళ్తే... కియారా అద్వానీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో రాంచరణ్, రానా మధ్య ఉత్తరాది హీరోయిన్ల గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. టాలీవుడ్ సినిమాలు ఇష్టపడతావా అని రానా కియారాని అడిగాడు. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే ముంబయి నుండి వచ్చిన హీరోయిన్లకు కనీసం తెలుగు అనే భాష ఉంటుందనే విషయం కూడా చాలామందికి తెలియదనీ, తాను అలాంటి హీరోయిన్లతో కలిసి పని చేసానని రానా తెలిపాడు. 
 
దీనికి కియారా సమాధానం ఇస్తూ బాహుబలి తర్వాత తెలుగు తెలియనివాళ్ళు ఉండరని తెలిపింది. అయితే... రాంచరణ్ కల్పించుకుని సౌత్‌లో ఉన్న రాష్ట్రాల పేర్లు చెప్పమని కియారాని అడగ్గా కియారా చెప్పలేకపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు పాత్రలో ప్రభుదేవా... సంప్రదిస్తే ఏమన్నాడో తెలుసా?