Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో ప్రధాని మోదీ... రామగుండంలో భారీ సభ..

modi
, శనివారం, 12 నవంబరు 2022 (14:22 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు చేరుకున్నారు. షెడ్యూల్ టైమ్ కంటే 45 నిమిషాలు ముందుగానే బేగం పేటకు చేరుకున్నారు. అలా బేగంపేటకు చేరుకున్న మోదీని గవర్నర్ తమిళిసై పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని స్వాగతం పలికారు. 
 
బేగంపేటలో జరిగే సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. రామగుండంలో ఎరువుల కార్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 5:30కి రామగుండం నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు. 
 
రామగుండంలో 4:15 నుంచి 5:15 వరకు బహిరంగా సభ ఉంటుంది. రామగుండంలో ఎరువుల కార్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 5:30కి రామగుండం నుంచి ప్రధాని తిరుగు ప్రయాణం కానున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపాపై జనసేన పోరాటం.. జగనన్న ఇళ్ల పథకంపై సోషల్ ఆడిట్