Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారాయ‌ణ‌పేట‌లో సైన్స్ పార్క్... ప్రారంభించిన కేటీయార్

Advertiesment
KTR
, శనివారం, 10 జులై 2021 (19:02 IST)
పాల‌మూరు రంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌పేట‌లో ఓ గొప్ప సంద‌ర్శ‌న కేంద్రం ప్రారంభం అయింది. నారాయణపేటలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన సైన్స్ పార్క్(థీమ్ పార్క్) ను పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీయార్ ప్రారంభించారు.

పాల‌మూరులో లిప్ట్ ఇరిగేష‌న్ ప‌థ‌కాన్ని ఎంత ఖ‌ర్చ‌యినా భ‌రించి నిర్మిస్తామ‌ని కేటీయార్ చెప్పారు. ఈ ప‌థ‌కంపై సీఎం కేసీయార్ ప‌ట్టుద‌ల‌గా ఉన్నార‌ని చెప్పారు. పాల‌మూరు జిల్లాలో ప్ర‌జ‌ల‌కు రిక్రియేష‌న్ క‌లిగించేందుకు ఈ థీమ్ పార్క్ ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌ని మంత్రి చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ శ్రీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ ఎస్ రాజేందర్ రెడ్డి, శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, శ్రీ పట్నం నరేందర్ రెడ్డి, శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరోనా అప్డేట్.. 2,925 మందికి కరోనా.. 26 మంది మృతి