Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో ఒక్క రోజు రూ. 150 కోట్లకు మద్యం తాగేశారు

తెలంగాణలో ఒక్క రోజు రూ. 150 కోట్లకు మద్యం తాగేశారు
, ఆదివారం, 17 అక్టోబరు 2021 (15:49 IST)
తెలంగాణ ప్రజలకు దసరా వచ్చిందంటే చాలు పట్నం, పల్లె అన్న తేడా లేకుండా కుటుంబమంతా ఏకమై సందడిగా గడుపుతుంటారు.

ఇక ఏముంది అందరూ ఒక్కదగ్గరుంటే మందు, ముక్క లేకుండా ఎలా.. అందుకే రాష్ట్రమంతా ఏకమై రికార్డు స్థాయిలో తాగేశారు. ఏకంగా కేవలం ఒక్క రోజులో దాదాపు రూ. 150 కోట్లకు పైగా మద్యం తాగేశారు.

అయితే కరోనా కారణంగా చల్లటి పదార్థాలు తీసుకోవద్దని డాక్టర్లు చెప్పడంతో బీర్లు తాగని మందుబాబులు, ఇప్పుడు ఆ భయం లేకపోవడంతో కొన్ని నెలల తర్వాత చల్లగా తాగేశారు. యూత్ అంతా పట్టుబట్టి బీర్ల అమ్మకాలను 53 శాతం పెంచినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘పెళ్లిసందD’ శ్రీలీల నా కూతురు కాదు : సూరపనేని శుభాకరరావు