Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్టోబర్ 3వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అక్టోబర్ 7న గరుడ సేవ

అఖిలాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 11వరకు జరిగే ఈ ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మే

Advertiesment
Tirupati Brahmotsavam
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (17:21 IST)
అఖిలాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి 11వరకు జరిగే ఈ ఉత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా అక్టోబర్ 3 నుంచి 11 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.
 
ఈ ఉత్సవాల్లో భాగంగా 3న శ్రీవారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అక్టోబర్‌ 7న శ్రీవారికి గరుడవాహన సేవ నిర్వహిస్తామని టీటీడీ ఈవో చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏడు లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతామని ఈవో తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవిందా గోవిందా అంటూ చేతులెత్తి దండం పెడితే ఏమేమి జరుగుతుందో తెలుసా...?