Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం ... ఎక్కడుందో తెలుసా?

Advertiesment
railway platform
, శుక్రవారం, 20 నవంబరు 2020 (08:55 IST)
ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం ఎక్కడుందో తెలుసా?.. అయితే ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే..!
నైరుతి రైల్వే ప్రధాన కేంద్రం హుబ్బళ్లిలో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం నిర్మాణంలో ఉంది.

ప్రస్తుతం 550 మీటర్ల పొడవున్న ఈ ప్లాట్‌ఫాంను తొలుత 1,400 మీటర్లకు పెంచాలని భావించారు. ఇప్పుడు దాన్ని 1,505 మీటర్లకు పెంచుతున్నారు.

రూ.90 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్లాట్‌ఫాం నిర్మాణ, అభివృద్ధి పనులు 2021 జనవరినాటికి పూర్తవుతాయని అంచనా.

ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈశాన్య రైల్వేజోన్‌ ప్రధాన కేంద్రమైన గోరఖ్‌పూర్‌లో ప్రపంచంలో అతి పొడవైన 1,366 మీటర్ల పొడవైన ప్లాట్‌ఫాం ఉంది. హుబ్బళ్లి ప్లాట్‌ఫాం అందుబాటులోకి వస్తే సరికొత్త రికార్డు నమోదవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభవార్త చెప్పిన సీరం సీఈవో ... ఏప్రిల్ 2021లో కరోనా టీకాలు!