Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకే ఆస్పత్రిలో 81 మంది గర్భిణీలకు హెచ్ఐవీ

Advertiesment
ఒకే ఆస్పత్రిలో  81 మంది గర్భిణీలకు హెచ్ఐవీ
, శనివారం, 5 ఆగస్టు 2023 (16:22 IST)
యూపీలో ఒకే ఆస్పత్రిలో  81 మంది గర్భిణీలకు హెచ్ఐవీ సోకింది. మీరట్ జిల్లాలోని లాలా లజపతిరాయ్ మెడికల్ కాలేజీలో 16 నెలల్లో 81 మందికి పైగా మహిళలకు హెచ్ఐవీ సోకింది. , దీనిపై తాము విచారణకు ఆదేశించామని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.
 
ప్రసవం కోసం వచ్చిన 81 మంది గర్భిణీ స్త్రీలకు హెచ్‌ఐవి నిర్ధారణ అయిందని.. బాధిత మహిళలు మెడికల్ కాలేజీలోని సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 
 
18 నెలలు నిండిన తర్వాత నవజాత శిశువులకు హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. హెచ్‌ఐవీ సోకిన మహిళలు, నవజాత శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని మీరట్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంఓ) డాక్టర్‌ అఖిలేష్‌ మోహన్‌ ప్రసాద్‌ చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిష్టాత్మక సింటెక్స్ వాటర్ ట్యాంక్‌ల నకిలీ, అనుకరణ ఉత్పత్తులను దాడి చేసి పట్టుకున్న వెల్స్పన్