Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జపాన్‌లో భారీ భూకంపం - భూకంప లేఖినిపై 7.3గా నమోదు

జపాన్‌లో భారీ భూకంపం - భూకంప లేఖినిపై 7.3గా నమోదు
, గురువారం, 17 మార్చి 2022 (08:01 IST)
జపాన్ దేశం మరోమారు భారీ భూకంపానికి గురైంది. ఈ భూకంపం బుధవారం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 7.3గా నమోదైంది. భూకంపం తీరాన్ని తాకడంతో ఉత్తర జపాన్‌లోని ఫుకుషిమా నివాసితులలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అధికారులు కూడా సునామీ హెచ్చరికలను జారీచేశారు. 
 
ఈ భూకంపం తాకిడి కారణంగా టోక్యోలోని 2 మిలియన్లకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 11 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని భారీ భూకంపం, సునామీ అతలాకుతలం చేసి న్యూక్లియర్ ప్లాంట్‌పై కూడా ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, భూ ప్రకంపనలకు సంబంధించిన పలు వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి, వీటిలో ఓ మెట్రో రైలు కూడా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌత్ కొరియాను వణికిస్తున్న కరోనా - ఒకే రోజు 4 లక్షల కేసులు South Korea hits 4 lakh cases a day as Omicron keeps Covid South Korea, Positive Cases, Omicron, సౌత్ కొరియా, కోవిడ్ పాజిటివ్ కేసులు, ఒమిక్ర