Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య చెప్పిన ఒక్క మాట కోసం 'దాంపత్యం' వద్దనుకున్న భర్త.. ఎందుకు..?

భార్య చెప్పిన ఒక్క మాట కోసం 'దాంపత్యం' వద్దనుకున్న భర్త.. ఎందుకు..?
, శుక్రవారం, 12 మార్చి 2021 (13:51 IST)
భార్య చెప్పిన ఒక్క మాట కోసం రెండేళ్లకు దాంపత్యం వద్దనుకున్న భర్తకు.. షాకింగ్ నిజం వెలుగులోకి తెలియవచ్చింది. రెండేళ్ల అనంతరం తన భార్య ట్రాన్స్‌జెండర్ అని తెలియరావడంతో అతడు అవాక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కడలూరు జిల్లా, సిరుపాక్కం గ్రామానికి చెందిన సెల్వంకు తిట్టక్కుడికి సమీపంలో వశిష్టపురం గ్రామానికి చెందిన అన్భుసెల్వితో వివాహం అయ్యింది. 
 
2013వ సంవత్సరం వీరి వివాహం జరిగింది. సెల్వం విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అన్భుసెల్వి అథ్లెట్. ఈ నేపథ్యంలో అన్భుసెల్వి అథ్లెట్ కావడంతో క్రీడారంగంలో రాణించి, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే వరకు దాంపత్యం వద్దంటూ భర్తను నమ్మించింది. 
 
భార్య చెప్పిన ఒక్క మాట కోసం సెల్వం కూడా ఆమె కెరీర్ అభివృద్ధికి సహకరించాడు. రెండేళ్ల లోపు పై చదువులు పూర్తి చేసిన అన్భుసెల్వితో దాంపత్య సుఖానికి సిద్ధమయ్యాడు. అప్పుడే తెలిసింది.. తన భార్య ట్రాన్స్‌జెండర్ అని తేలింది. ఈ ఘటనపై పోలీసులకు సెల్వం ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తులో అన్భుసెల్వి ట్రాన్స్ జెండర్ అని వెల్లడి అయ్యింది. ఈ విషయాన్ని వైద్య పరీక్షల్లో కూడా తేలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు ‘అధికారికంగా’ కనిపించదు, ఎందుకు?